కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ - 1 కప్పు
బియ్యం పిండి - 1 కప్పు
పచ్చిమిర్చి - 3
అల్లం - అర అంగుళం (సన్నగా తరగాలి)
మిరియాలు - అర టీస్పూను
జీలకర్ర - పావు టీస్పూను
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 3
వేయించిన జీడిపప్పు పలుకులు - 3 టీస్పూన్లు
తయారీ విధానం:
బియ్యం పిండి, రవ్వలకు నీళ్లు చేర్చి గంట జారుడుగా కలుపుకోవాలి.
జీలకర్ర, ఉప్పు పిండిలో వేసి కలపాలి.
పిండిని 4 గంటలపాటు పక్కన ఉంచి.. పులియనివ్వాలి.
ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, జీడిపప్పు, మిరియాలు కూడా వేసి కలుపుకోవాలి.
పెనం వేడిచేసి కాసింత నూనె పోయాలి.
పిండిని దోశలా పోసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు చల్లాలి.
నూనె పోసి దోశ కాల్చాలి.
వేడిగా సాంబార్ లేదా చట్నీతో వడ్డించాలి.
Showing posts with label Rice Flour. Show all posts
Showing posts with label Rice Flour. Show all posts
Onion Ravva Dosa - ఆనియన్ రవ్వ దోశ
Labels:
Bombay Ravva,
Cashewnut,
Cumin,
dosa,
Ginger,
Green Chillies,
Oninons,
Pepper,
Rice Flour,
Salt
Cheese Chilli Dosa - చీజ్ చిల్లీ దోశ
కావలసిన పదార్థాలు:
బియ్యం - అర కిలో
మినప్పప్పు - 100 గ్రా
శనగపప్పు - 50 గ్రా
ఉప్పు - తగినంత
చీజ్ - 50 గ్రా
పచ్చిమిర్చి - కొన్ని ముక్కలు
తయారీ విధానం:
బియ్యం, పప్పు రాత్రంతా నానబెట్టాలి.
పొద్దున్నే ఉప్పు కలుపుకోవాలి.
పెనం వేడి చేసి ముందుగా నూనె పూసి తర్వాత నీళ్లు చల్లాలి.
పిండిని దోశగా పోసుకోవాలి.
చీజ్, పచ్చిమిర్చి తరుగు పట్టించాలి. నూనె వేసి దోరగా కాల్చి తీయాలి.
బియ్యం - అర కిలో
మినప్పప్పు - 100 గ్రా
శనగపప్పు - 50 గ్రా
ఉప్పు - తగినంత
చీజ్ - 50 గ్రా
పచ్చిమిర్చి - కొన్ని ముక్కలు
తయారీ విధానం:
బియ్యం, పప్పు రాత్రంతా నానబెట్టాలి.
పొద్దున్నే ఉప్పు కలుపుకోవాలి.
పెనం వేడి చేసి ముందుగా నూనె పూసి తర్వాత నీళ్లు చల్లాలి.
పిండిని దోశగా పోసుకోవాలి.
చీజ్, పచ్చిమిర్చి తరుగు పట్టించాలి. నూనె వేసి దోరగా కాల్చి తీయాలి.
Finger Millet Dosas - రాగి దోసెలు
కావలసిన పదార్థాలు:
రాగి పిండి - 300 గ్రా
బియ్యం పిండి - 75 గ్రా
చిక్కటి, పుల్ల పెరుగు - 50 గ్రా
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - 1 రెమ్మ
కొత్తిమీర - 5 గ్రా
ఆవాలు - టీస్పూను
జీలకర్ర - టీస్పూను
ఎండుమిర్చి - 3
ఉప్పు - తగినంత
నీళ్లు - 100 మి.లీ
తయారీ విధానం:
గిన్నెలో రాగి, బియ్యం పిండిలకు ఉప్పు చేర్చి కలుపుకోవాలి.
పెరుగు కూడా చేర్చి కలిపి పక్కనుంచాలి.
ఆవాలు, జీలకర్ర, తరిగిన ఎండుమిర్చితో తాలింపు వేయాలి.
ఈ తాలింపును పిండిలో పోయాలి.
ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర, కరివేపాకు కూడా పిండిలో వేసి కలపాలి.
నీళ్లు పోసి పిండిని గరిటె జారుగా కలుపుకోవాలి.
వేడి పెనం మీద దోశలు పోసుకుని నూనె పోస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి.
రాగి పిండి - 300 గ్రా
బియ్యం పిండి - 75 గ్రా
చిక్కటి, పుల్ల పెరుగు - 50 గ్రా
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - 1 రెమ్మ
కొత్తిమీర - 5 గ్రా
ఆవాలు - టీస్పూను
జీలకర్ర - టీస్పూను
ఎండుమిర్చి - 3
ఉప్పు - తగినంత
నీళ్లు - 100 మి.లీ
తయారీ విధానం:
గిన్నెలో రాగి, బియ్యం పిండిలకు ఉప్పు చేర్చి కలుపుకోవాలి.
పెరుగు కూడా చేర్చి కలిపి పక్కనుంచాలి.
ఆవాలు, జీలకర్ర, తరిగిన ఎండుమిర్చితో తాలింపు వేయాలి.
ఈ తాలింపును పిండిలో పోయాలి.
ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర, కరివేపాకు కూడా పిండిలో వేసి కలపాలి.
నీళ్లు పోసి పిండిని గరిటె జారుగా కలుపుకోవాలి.
వేడి పెనం మీద దోశలు పోసుకుని నూనె పోస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి.




